విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో రసాయన శాస్త్ర ఉద్యోగ మేళా


డెల్టా బయో ఫార్మా సంస్థ సహకారంతో విక్రమ్ సింహపురి యూనివర్సిటీలో రసాయన శాస్త్ర ఉద్యోగ మేళ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డెల్టా బయో ఫార్మా కంపెనీ హెచ్ ఆర్ కుందన దేవి గారు మాట్లాడుతూ మేము నిర్వహించినటువంటి ఇంటర్వెల్లో 60 మంది పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. వీరిలో కొంత మందిని ఎంపిక చేస్తూ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది.

ఇలాంటి ,ఇంటర్వ్యూలు మరెన్నో యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జీవి సుందరపల్లి గారు, రెక్టార్ డాక్టర్ ఆచార్య చంద్రయ్య గారు,రిజిస్టర్ విజయ్ కృష్ణ రెడ్డి గారు, ప్రిన్సిపల్ ఆచార్య సుజా ఎస్ నాయర్  గారు వీరందరి సహకారాలతో మరెన్నో నిర్వహిస్తామని రసాయనశాస్త్ర అధిపతి డాక్టర్ పి. త్రివేణి గారు తెలియజేసినారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ వై విజయ గారు, డాక్టర్ టీ వీర రెడ్డి గారు, క్యూ సి మేనేజర్ అజయ్ ప్రకాష్ సింగ్, క్యూ ఎ మేనేజర్ ఆశిష్ తివారీ గారు మరియు సౌరబ్ గారు పాల్గొన్నారు.